Breaking News

వేముల మానసకు పురస్కారం

బెల్లంపల్లి, మార్చి 22 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన వేముల మానస కు శనివారం రాత్రి హైదరాబాద్ లో సినీ నటులు బాబు మోహన్ పద్మశాలి ఉగాది పురస్కారాన్ని అందజేశారు. మానస రామాయణంలో 2800 శ్లోకాలను 150 నిమిషాల్లో పూర్తిచేసి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ రికార్డును సాధించింది. దీంతో నటులు బాబు మోహన్ చేతుల మీదుగా ఆమె హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఉగాది పురస్కారాన్ని అందుకున్నది.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన హరీశ్ రావు

CURE–PURE–RARE మోడల్‌తో తెలంగాణ అభివృద్ధి – హైదరాబాద్‌ను ట్రాఫిక్‌ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *