ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: హనుమాన్ జయంతి ఉత్సవాలను సందర్భంగా, రేపు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్లోని వైన్స్ షాపులు, బార్లు, వాటికి అనుబంధ రెస్టారెంట్లు బంద్ ఉంటాయని పోలీసులు తెలిపారు.పోలీసులు, నిబంధనలు ఉల్లంఘించే ఏవరికైనా కఠిన చర్యలు తీసుకుంటారు అని హెచ్చరించారు. శోభాయాత్రల సందర్భంలో ప్రజల భద్రత కోసం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
