Breaking News

శబరిమలలో మొట్టమొదటి సారిగా పర్యవేక్షణకు సీసీ కెమెరాలు

శబరిమలలో మొట్టమొదటి సారిగా పర్యవేక్షణకు సీసీ కెమెరాలు తిరువనంతపురం:శబరిమలలో భక్తుల రద్దీ, భద్రత పెరగడంతో మొట్టమొదటి సారిగా పంబా బేస్ క్యాంప్ నుంచి సన్నిధానం వరకు ప్రతి ప్రాంతాన్ని కవర్ చేసేలా సీసీ కెమెరాలను...

కేజ్రీవాల్‌ తలవంచడు..!!

కేజ్రీవాల్‌ తలవంచడు..!! న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా పుష్ప-2 సినిమా మేనియా కొనసాగుతుండగా, ఇప్పుడు అది రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ‘తగ్గేదే లే’ అంటున్నారు....

కొత్త పాన్ కార్డ్ వెర్షన్ 2.0

కేంద్రం కొత్త పాన్ కార్డ్ వెర్షన్ PAN 2.0 ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్‌కి కొత్త PAN 2.0 వెర్షన్‌ను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ కొత్త పాన్ కార్డ్ కోసం...

మహా కుంభమేళకు 13 వేల రైళ్లు సిద్ధం

మహా కుంభమేళకు 13 వేల రైళ్లు సిద్ధం డిసెంబర్ 9, 2024:ప్రయాగరాజ్‌లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా కుంభమేళా కోసం రైల్వే శాఖ భారీ ఏర్పాట్లు...

ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల బాలికలు అదృశ్యం…

ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల బాలికలు అదృశ్యం... సీఎస్‌కు NHRC సమన్లుడిసెంబర్ 08, 2024 అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారు అనే ఫిర్యాదులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) రాష్ట్ర ప్రధాన...

ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన కొత్త నిబంధనలను కేంద్రం తాజాగా ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) లేదా అంతకంటే ఉన్నతస్థాయి పోలీస్‌ అధికారులే ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశాలు జారీ చేయవచ్చని స్పష్టం...

17న మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఈ నెల 17న మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముడిసెంబర్ 08, 2024 మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న పర్యటించనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవానికి...

దిల్లీలో వరుస హత్యలు: కేజ్రీవాల్ ఆందోళన

దిల్లీలో వరుస హత్యలు: కేజ్రీవాల్ ఆందోళనన్యూఢిల్లీ, డిసెంబర్ 08 దేశ రాజధానిలో వరుస హత్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే రోజు మూడు వేర్వేరు...

విద్యార్థులకు ఎల్ఐసీ గోల్డన్ న్యూస్

విద్యార్థులకు ఎల్ఐసీ గోల్డన్ న్యూస్: స్కాలర్‌షిప్ స్కీమ్ 2024డిసెంబర్ 08, 2024 ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గుడ్ న్యూస్ ప్రకటించింది. గోల్డన్...

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా పశ్చిమవాయువ్య దిశగా కదులుతుండగా, వాతావరణ శాఖ తెలిపిన మేరకు, వచ్చే 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 11...