Breaking News

రేపటినుండి రెండో విడత రైతు భరోసా?

|| Second installment of Rythu Bharosa from tomorrow? || హైదరాబాద్:ఫిబ్రవరి 09 తెలంగాణ సర్కారు ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను...

ఏకగ్రీవాలకు నోటాతో చెక్ పెట్టే యోచనలో ఎన్నికల సంఘం!

ఏకగ్రీవాలకు నోటాతో చెక్ పెట్టే యోచనలో ఎన్నికల సంఘం! హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఏకగ్రీవాల (Unanimous Elections) అంశంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth...

ఉప ఎన్నికలు వస్తే ధైర్యంగా ఎదుర్కొంటాం

ఉప ఎన్నికలు వస్తే ధైర్యంగా ఎదుర్కొంటాం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి హైదరాబాద్: రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే ధైర్యంగా ఎదుర్కొంటామని స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) స్పష్టం చేశారు....

గత ప్రభుత్వంపై మండిపడ్డ పురందేశ్వరి

విశాఖపట్నం: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా (BJP) అఖండ విజయం సాధించినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి (D. Purandeswari) హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా...

ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలోకి చేరనున్నారా?

|| Will Undavalli Arun Kumar join YCP? || అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతగా పేరు తెచ్చుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) త్వరలో...

ఢిల్లీ ఎన్నికల వ్యూహంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కీలకం..?

ఢిల్లీలో కమలం వికసించింది.. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలో న్యూఢిల్లీ: 27 ఏళ్ల విరామం తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (BJP) అధికార పగ్గాలు చేపట్టింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో...

“ముందుగా మీ సోదరిని అభినందించండి” – కొండా సురేఖ

కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ కౌంటర్ హైదరాబాద్: ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా...

బీసీల కోసం కార్యాచరణ సిద్ధం – కేటీఆర్

బీసీలకు అన్యాయం.. కాంగ్రెస్‌ను నిలదీయడానికి బీఆర్ఎస్ కార్యాచరణ హైదరాబాద్: బీసీ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల్లో బీసీలకు హామీలు...

“హామీలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటాం” – ప్రధాని మోదీ

ఢిల్లీ విజయం భాజపాదే: ప్రధాని మోదీ హర్షం న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. 27 ఏళ్లుగా ఢిల్లీ పీఠం కోసం ఎదురుచూస్తున్న కమలనాథులు...

“కులగణనతో మోసం – ముస్లిం బీసీ అనే పదం తొలగిస్తాం”

"కులగణనతో మోసం - ముస్లిం బీసీ అనే పదం తొలగిస్తాం" కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ...