Breaking News

నిర్మాణ రంగాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాం

నిర్మాణ రంగాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాం: సీఎం చంద్రబాబు గుంటూరు, జనవరి 10: గత ప్రభుత్వాల వైఫల్యాలతో రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. గుంటూరులోని...

బీసీ రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాలకు వర్తింపజేయాలి

బీసీ రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాలకు వర్తింపజేయాలి: దాసోజు శ్రవణ్ డిమాండ్ హైదరాబాద్‌, జనవరి 10: బీసీ రిజర్వేషన్లను (BC Reservations) విద్యా మరియు ఉద్యోగాలకు కూడా వర్తింపజేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్...

మినీ గోకులాల ప్రారంభోత్సవం

పిఠాపురంలో మినీ గోకులాల ప్రారంభోత్సవం పిఠాపురం, జనవరి 9: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పిఠాపురం మండలం కుమారపురం లోని కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన...

హైటెక్ సిటీలో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం ప్రారంభం

హైటెక్ సిటీలో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం ప్రారంభం హైదరాబాద్, జనవరి 9: సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ...

గాయపడిన బాధితులను సీఎం,డిప్యూటీ సీఎం పరామర్శ

తిరుపతిలోని తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శ తిరుపతి, జనవరి 9: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల్లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన...

సీఎం రేవంత్ రెడ్డి రేపు జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం

సీఎం రేవంత్ రెడ్డి రేపు జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు, శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో...

కవిత కమిషన్ కోసమే లిక్కర్ వ్యాపారం – ఎంపీ చామల కిరణ్

కవిత కమిషన్ కోసమే లిక్కర్ వ్యాపారం: ఎంపీ చామల కిరణ్ ఆరోపణలు హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) నేతలపై విమర్శల గళం వినిపించింది. ఎంపీ చామల కిరణ్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ...

కోట్లాది హిందువుల ఆరాధ్యస్థలానికి మచ్చ – వైఎస్ షర్మిల

తిరుపతి: తిరుమలలో తొక్కిసలాట – వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు తిరుపతి: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ నిలుచున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై...

తొక్కిసలాట పరిసరాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

తిరుపతి: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట – పరిసరాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు...

గవర్నర్ ఆమోదంతో తెలంగాణలో భూభారతి చట్టం

గవర్నర్ ఆమోదంతో తెలంగాణలో భూభారతి చట్టం అమలు దిశగా ముందడుగు హైదరాబాద్: చారిత్రాత్మక తెలంగాణ భూభారతి చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించిన అనంతరం, వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని రెవెన్యూ శాఖ...