Breaking News

స్వర్ణాంధ్ర విజన్-2047: చంద్రబాబు దూరదృష్టికి ప్రశంసలు

స్వర్ణాంధ్ర విజన్-2047: చంద్రబాబు దూరదృష్టికి ప్రశంసలు విజయవాడ, డిసెంబర్ 13, 2024:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి దూరదృష్టి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా మారుస్తుందంటూ ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్,...

అల్లు అర్జున్ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నా : వై ఎస్ జగన్

సంధ్య థియేటర్ ఘటన: అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం – తీవ్రంగా ఖండిస్తున్నా : వై ఎస్ జగన్ హైదరాబాద్, డిసెంబర్ 13, 2024:సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు...

హైదరాబాద్ కి బయలుదేరనున్న ఏపీ డిప్యూటీ సీఎం

మరికాసేపట్లో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి బయలుదేరనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం

అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం: అంబటి రాంబాబు హైదరాబాద్, డిసెంబర్ 13:పుష్ప-2 సినిమా విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఆయన X ప్లాట్‌ఫార్మ్‌లో ‘‘అల్లు...

అరెస్ట్‌ విషయంపై స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి

బ్రేకింగ్: అల్లు అర్జున్‌ అరెస్ట్‌ విషయంపై స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 13:"చట్టం తన పని తాను చేసుకుంటుంది," అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు...

నాలుగు జిల్లాల కలెక్టర్లకు నోటీసులు

రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం హైదరాబాద్, డిసెంబర్ 13:రైతుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజా ప్రాయోజిత వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ విషయంలో బాధిత రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో జాప్యం...

బీసీ నివేదికపై ప్రత్యేక కమిషన్‌ కసరత్తు

బీసీ నివేదికపై ప్రత్యేక కమిషన్‌ కసరత్తు హైదరాబాద్, డిసెంబర్ 13:తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పై ప్రత్యేక కమిషన్ చురుగ్గా పని చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల అంశాన్ని చర్చించేందుకు ఈ...

కేటీఆర్‌పై కేసు నమోదు?

కేటీఆర్‌పై కేసు నమోదు? గవర్నర్ ఆమోదం సవాల్‌గా హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫార్ములా ఇ రేస్ వ్యవహారంలో నిధుల మళ్లింపుతో సంబంధించి గవర్నర్ ఆమోదం...

గ్రామాల్లోకూ అన్న క్యాంటీన్ల ఏర్పాటు

గ్రామాల్లోకూ అన్న క్యాంటీన్ల ఏర్పాటు: కొత్త నిర్ణయం అమరావతి:ఇప్పటి వరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లు త్వరలో గ్రామాలకూ విస్తరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరకే భోజనం అందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లోనూ...

పేర్ని నాని కుటుంబం ఆజ్ఞాతంలోకి…

పేర్ని నాని కుటుంబం ఆజ్ఞాతంలోకి : వివాదంలో నాని భార్యపై కేసు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం ప్రస్తుతం గోచరిస్తుండకపోవడం చర్చనీయాంశంగా మారింది. పీడీఎస్ బియ్యం మాయంపై కేసు నమోదవడంతో ఆయన...