Breaking News

ముత్యాలమ్మ విగ్రహం పునఃప్రతిష్టాపన

సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ విగ్రహం పునఃప్రతిష్టాపన హైదరాబాద్: డిసెంబర్ 11సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్, కుమ్మరిగూడలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు అక్టోబర్ 13న రాత్రి పూర్తిగా ధ్వంసం చేశారు....

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం హైదరాబాద్:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో అరుదైన గౌరవం సాధించారు. ప్రపంచవ్యాప్తంగా 2024లో గూగుల్‌లో అత్యధికంగా శోధించిన రెండో నటుడిగా నిలిచారు. ప్రముఖ సెర్చ్ ఇంజిన్...

ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఎంఓయూ

ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఎంఓయూ అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ రంగానికి మరింత దన్నుగా నిలిచే విధంగా కీలక చర్చలు జరిగాయి. ఇటీవల...

55 రోజుల్లో రూ.4,677 కోట్ల మద్యం అమ్మకాలు

ఏపీలో 55 రోజుల్లో రూ.4,677 కోట్ల మద్యం అమ్మకాలు అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్సైజ్‌ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ 16 నుండి డిసెంబర్ 9 వరకు మొత్తం రూ.4,677...

వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ

వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ: సీఎం చంద్రబాబు అమరావతి:ఆంధ్రప్రదేశ్ దేశంలో అత్యధిక పింఛన్ అందించే రాష్ట్రంగా ఉన్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 'మనం అందిస్తున్న పింఛన్‌కు ఇతర రాష్ట్రాల్లో సగం కూడా...

ఎంతకాలం ఉచిత పథకాలు? ఉపాధి కల్పించండి

ఎంతకాలం ఉచిత పథకాలు? ఉపాధి కల్పించండి: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ:ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 81 కోట్ల మందికి ఉచితంగా లేదా సబ్సిడీపై రేషన్ అందజేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, "ఎంతకాలం ఉచితంగా...

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల వినూత్న నిరసన

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల వినూత్న నిరసన న్యూ ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో, ఆయనపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ...

జగన్ పథకాలపై బాబు కుట్ర

జగన్ పథకాలపై బాబు కుట్ర: సజ్జల అమరావతి:వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో పార్టీ...

కేంద్రంలో బీసీ నేతలకు ప్రాధాన్యం

కేంద్రంలో బీసీ నేతలకు ప్రాధాన్యం : ఆర్.కృష్ణయ్య రాజ్యసభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య నామినేషన్ ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు...

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త ఏడాదిలో కొత్త డీజీపీ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ ఏడాది చివరిలో రిటైర్‌ కానున్నారు. ఆయన పదవీకాలం పొడిగింపు...