Breaking News

బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసిన లోకేష్.. అమరావతిపై కృతజ్ఞతలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ను కలిశారు.ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కేంద్రం అందించిన సహకారానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.రాజధాని అభివృద్ధికి కేంద్రం మద్దతు కీలకమని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో కూడా సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.

తెలంగాణలో టీడీపీ పునర్వైభవంపై ఫోకస్.. త్వరలో నేతలతో లోకేశ్ భేటీ

పుట్టావారిపాలెంలో ఘనంగా మహానాడు–2026 నిర్వహణ: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *