Breaking News

ఉట్నూర్ ఐటిడిఎలో టీపీసీసీ చీఫ్ పర్యటన.. అభివృద్ధిపై సమీక్ష

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉట్నూర్ ఐటిడిఎ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు. శిక్షణ పొందుతున్న డిప్యూటీ కలెక్టర్లతో మాట్లాడి, వారి పనితీరు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.ఐటిడిఎ కార్యకలాపాలపై అధికారులతో చర్చించిన ఆయన, గిరిజన అభివృద్ధిలో ఈ సంస్థ పాత్ర కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఐటిడిఎను మరింత బలోపేతం చేసి, పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు.గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

అకాల వర్షాలపై తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

డిజిటల్ చెల్లింపులతో జాగ్రత్త.. వ్యాపారులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *