Breaking News

ఉట్నూర్ ఐటిడిఎలో టీపీసీసీ చీఫ్ పర్యటన.. అభివృద్ధిపై సమీక్ష

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉట్నూర్ ఐటిడిఎ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు. శిక్షణ పొందుతున్న డిప్యూటీ కలెక్టర్లతో మాట్లాడి, వారి పనితీరు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.ఐటిడిఎ కార్యకలాపాలపై అధికారులతో చర్చించిన ఆయన, గిరిజన అభివృద్ధిలో ఈ సంస్థ పాత్ర కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఐటిడిఎను మరింత బలోపేతం చేసి, పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు.గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

టిమ్స్ ఆస్పత్రులు రెడీ.. విదేశీ రోగులకు ప్రత్యేక సేవలు!

ప్రతి 35 కిమీకి ట్రామా సెంటర్‌.. ప్రమాదాలపై తెలంగాణ భారీ ప్లాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *