Breaking News

ఏపీ కొత్త మ్యాప్ విడుదల.. అమరావతి రాజధానిగా 28 జిల్లాల ప్రకటన

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కొత్త పరిపాలనా మ్యాప్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన ఈ మ్యాప్‌లో అమరావతిను అధికారిక రాజధానిగా చూపిస్తూ 28 జిల్లాలను పొందుపరిచారు.అమరావతికి చట్టబద్ధ హోదా లభించిన నేపథ్యంలో ఈ మ్యాప్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. కొత్తగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి.ఈ మార్పులు రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

రైతులకు కొత్త దిశ.. ‘ఫార్మ్ టు హోమ్’ విధానంపై సీఎం చంద్రబాబు ఫోకస్

నేటి నుంచి మహానాడు.. 2029 ఎన్నికలపై టీడీపీ ఫోకస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *