Breaking News

ఏపీ కొత్త మ్యాప్ విడుదల.. అమరావతి రాజధానిగా 28 జిల్లాల ప్రకటన

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కొత్త పరిపాలనా మ్యాప్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన ఈ మ్యాప్‌లో అమరావతిను అధికారిక రాజధానిగా చూపిస్తూ 28 జిల్లాలను పొందుపరిచారు.అమరావతికి చట్టబద్ధ హోదా లభించిన నేపథ్యంలో ఈ మ్యాప్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. కొత్తగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి.ఈ మార్పులు రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

మహానాడు వేదికగా రెండేళ్ల విజయాలు ప్రజల్లోకి: అచ్చెన్నాయుడు

వైఎస్సార్‌, రాజారెడ్డిపై టీడీపీ విమర్శలు.. షర్మిల ఫైర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *