Breaking News

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థం విందు.. హాజరైన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, జస్టిస్ సూర్యకాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ విందు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్తో పాటు ఇతర న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్‌కు ఉత్తమ్ సవాల్

చెరువుల కబ్జాలపై హైడ్రా దూకుడు.. కోకాపేటలో భారీ కూల్చివేతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *