Breaking News

బీఆర్‌ఎస్‌లో చేరే ఆలోచనే లేదు: ఎంపీ ఈటల రాజేందర్

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ప్రచారాలను ఖండించారు. శామీర్‌పేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను బీఆర్‌ఎస్‌లోకి వెళ్లబోతున్నానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. గతంలో ఎలాంటి కారణం లేకుండానే ఆ పార్టీ నుంచి బయటకు పంపించారని గుర్తుచేసుకుంటూ, తిరిగి అదే పార్టీలో చేరే పరిస్థితి లేదన్నారు. ఈ తరహా ప్రచారాలను వెంటనే ఆపాలని సూచించారు.రాజకీయాల్లో పార్టీ మారడం అనేది తేలికైన విషయం కాదని, తనకు స్పష్టమైన వైఖరి ఉందని ఈటల రాజేందర్ తెలిపారు.

2027 నాటికి హైకోర్టు కొత్త భవనాలు పూర్తి.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి

జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *