Breaking News

భద్రాచలం పరిసర గ్రామాల విలీనం కోరుతూ అమిత్‌ షాకు తుమ్మల విజ్ఞప్తి

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తూ కీలక అభ్యర్థన చేశారు.భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆయన కోరారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ గ్రామాలను భద్రాచలం పరిధిలో చేర్చడం అవసరమని తెలిపారు.ఈ విలీనంతో గిరిజన ప్రాంతాల సమస్యలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొంటూ, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే సంబంధిత బిల్లును తీసుకురావాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

2027 నాటికి హైకోర్టు కొత్త భవనాలు పూర్తి.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి

జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *