Breaking News

బాసర ఆలయానికి భారీ అభివృద్ధి.. రూ.225 కోట్ల పనులకు శ్రీకారం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు.నిర్మల్ జిల్లాలోని ఈ ప్రసిద్ధ విద్యా సరస్వతి క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి రూ.225 కోట్లతో విస్తరణ పనులు చేపట్టనున్నారు. భక్తులకు సౌకర్యాలు మెరుగుపరిచేలా ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.పర్యటన సందర్భంగా సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం తన మనవడికి అక్షరాభ్యాసం చేయించడం విశేషంగా నిలిచింది.ఈ అభివృద్ధి పనులతో బాసర ఆలయం దేశవ్యాప్తంగా మరింత ఆకర్షణీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది.

ప్రతి నెలా పేద ఆర్యవైశ్యులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం

ఒకే కిట్‌లో విద్యార్థుల అవసరాలన్నీ.. తెలంగాణ సర్కార్ సూపర్ ప్లాన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *