Breaking News

అమరావతి ఇక అధికారిక రాజధాని

ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: అమరావతి రాజధాని హోదాపై నెలకొన్న అనిశ్చితికి ముగింపు పడింది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం-2026కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలపడంతో అమరావతికి చట్టబద్ధ గుర్తింపు లభించింది.పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి సంతకం చేయడంతో కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని అధికారిక రాజధానిగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.దీంతో రాజధాని అంశంపై ఉన్న న్యాయపరమైన వివాదాలకు తెరపడింది.

రాష్ట్రపతి ముర్ము గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు

అమరావతికి చట్టబద్ధతపై గెజిట్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *