Breaking News

జేఎన్‌టీయూహెచ్‌లో బాంబు బెదిరింపు.. క్యాంపస్‌లో సోదాలు

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే క్యాంపస్‌లో భద్రత కట్టుదిట్టం చేసి తనిఖీలు ప్రారంభించారు.కేపీహెచ్‌బీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌తో కలిసి అడ్మిన్ భవనంలో సోదాలు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు.ఈ మెయిల్ వెనుక నిజానిజాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

డీజీపీ కాన్వాయ్ ట్రయల్‌లో ఢీ.. ప్రమాదం తప్పింది

“రాష్ట్రంలో పోలీస్ రాజ్యం”.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ధ్వజమెత్తు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *