Breaking News

కల్వకుంట్ల కవిత కేరళ ప్రజలకు విజ్ఞప్తి: కాంగ్రెస్ హామీలపై అవగాహన కల్పించాలి

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: కల్వకుంట్ల కవిత కేరళ ప్రజలకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. “జై తెలంగాణ, జై కేరళ” అంటూ ప్రారంభమైన వీడియోలో, ఆమె తెలంగాణ కూతురిగా పినరయి విజయన్ నేతృత్వంలోని LDF coalition గెలుపు కోసం మద్దతు కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు ఇచ్చి వాటిలో కేవలం ‘ఉచిత బస్సు’ మాత్రమే అమలు చేసింది. తెలంగాణలో ప్రధానమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తూ హామీలు అమలు అయ్యినట్లు ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. వీడియోలో ఆమె, యువతకు ఉద్యోగాలు, ఆడపడుచులకు నెలకు రూ.2,500, రైతులకు బోనస్, పెన్షన్ పెంపు వంటి హామీలు అమలు కాలేదని, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అవినీతిలో మునిగిపోయిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో, కవిత ప్రజలకు LDFకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ, త్వరలో తన రాజకీయ పార్టీను కూడా ప్రారంభిస్తానని తెలిపారు.

డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. హైదరాబాద్‌లో భారీ సీజ్

రైతులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 15న రైతు భరోసా 2వ విడత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *