Breaking News

Approval for three key bills between disaster concerns

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం

హైదరాబాద్, డిసెంబర్ 17:
తెలంగాణ శాసనసభలో విపక్షాల నిరసనలు కొనసాగుతున్నా.. సభ మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. లగచర్ల రైతుల ఘటనపై చర్చించాలని బీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యులు పట్టుబట్టగా, వాయిదా తీర్మానాల డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

అయితే, ఈ నిరసనల మధ్య మూడు ముఖ్యమైన బిల్లులను ఆమోదించారు.

  1. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు: మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టగా, వెంటనే సభ ఆమోదం తెలిపింది.
  2. తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లు: మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టగా, చర్చ లేకుండానే ఆమోదం పొందింది.
  3. జీఎస్టీ సవరణ బిల్లు: మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు.

బీఆర్ఎస్‌, బీజేపీ సభ్యుల నిరసనల నడుమ ఈ బిల్లులకు ఆమోదం లభించింది. అనంతరం టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ అనంతరం, సభను బుధవారానికి వాయిదా వేశారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *