Breaking News

మజ్జిగ వితరణ

కరీంనగర్, ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: స్థానిక వీక్లీ మార్కెట్ ప్రాంతం లో అన్న పూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ప్రముఖ పిజీషియన్ డాక్టర్ రఘురామన్ లాంచనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు ఈ మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని కరీంనగర్ తో పాటు, చొప్పదండి, సుల్తానాబాద్ లలో ఏక కాలం లో నిర్వహిస్తున్నారు గత ఏడు నెలల కాలంగా ప్రతీ అమావాస్య రోజున అన్న ప్రసాద వితరణ జరుపు తు న్నామని తెలిపారు సేవాసమి సభ్యులు తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *