కరీంనగర్, ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: స్థానిక వీక్లీ మార్కెట్ ప్రాంతం లో అన్న పూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ప్రముఖ పిజీషియన్ డాక్టర్ రఘురామన్ లాంచనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు ఈ మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని కరీంనగర్ తో పాటు, చొప్పదండి, సుల్తానాబాద్ లలో ఏక కాలం లో నిర్వహిస్తున్నారు గత ఏడు నెలల కాలంగా ప్రతీ అమావాస్య రోజున అన్న ప్రసాద వితరణ జరుపు తు న్నామని తెలిపారు సేవాసమి సభ్యులు తెలిపారు.
