Breaking News

జ్యోతిరావు పూలేకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ సమాజానికి చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి కూడా పాల్గొని పూలేకు నివాళులు అర్పించారు.

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో ఆస్తి వివాద ఆరోపణలు.. కొత్త దర్యాప్తు ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *