Breaking News

వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు కోర్టు మెట్లెక్కిన అల్లు అర్జున్

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడుకోవడానికి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వీడియోలను వాణిజ్య ప్రకటనల్లో వినియోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. ఇదే విషయంపై గతంలో పలువురు సినీ ప్రముఖులు కూడా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ప్రకాశ్‌రాజ్‌పై పరువు నష్టం కేసు

వివాహానికి చంద్రబాబును ఆహ్వానించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *