Breaking News

అనారోగ్యంతో ఉన్న అడపా సాయి పరామర్శించిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: సీనియర్ పాత్రికేయులు అడపా సాయి అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం చల్లపల్లిలోని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ ఆయనను పరామర్శించారు. అడపా సాయి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెరవలి రవి, ముప్పిరిశెట్టి జగదీశ్, ఆకుల సుధీర్, నడకుదురు లీలా బ్రహ్మం, భోగాది చిన్నారి, మెండు వీరబాబు, ఆకుల రాఘవ, పాండాలనేని ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

అనారోగ్యంతో బాధపడిన బాలికను పరామర్శించిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

మహిళలకు ద్రోహం చేయడం జాతికి ద్రోహమే: చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *