Breaking News

అనారోగ్యంతో ఉన్న అడపా సాయి పరామర్శించిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: సీనియర్ పాత్రికేయులు అడపా సాయి అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం చల్లపల్లిలోని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ ఆయనను పరామర్శించారు. అడపా సాయి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెరవలి రవి, ముప్పిరిశెట్టి జగదీశ్, ఆకుల సుధీర్, నడకుదురు లీలా బ్రహ్మం, భోగాది చిన్నారి, మెండు వీరబాబు, ఆకుల రాఘవ, పాండాలనేని ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *