Breaking News

కాపు నేతలు రవిచంద్ర , విద్యాసాగర్ కు కృతజ్ఞతలు

కోదాడ ఏప్రిల్20( నేటి తెలుగు పత్రిక): యాదగిరి గుట్ట మున్నూరు కాపు సంఘ భవన్ లో సుదర్శన్ యాగం నిర్వహించిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు శ్రీ వద్దిరాజ్ రవిచంద్ర , మాజీఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ తో. కోదాడ కాపుసంఘం నాయకులు, మహిళా నేతలు, మర్యాదపూర్వకంగా కలిశారు.

కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విమర్శలు

హరీశ్‌రావుపై మంత్రి తుమ్మల తీవ్ర విమర్శలు.. ‘అధికారంలోకి రారు’ వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *