ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: టీవీకే అధినేత విజయ్కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై కోర్టులో పిటిషన్ దాఖలైంది.అఫిడవిట్లో సుమారు రూ.100 కోట్ల ఆస్తులను వెల్లడించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన హైకోర్టు, విజయ్కు నోటీసులు జారీ చేస్తూ వివరణ కోరింది.ఈ కేసు తదుపరి విచారణకు రానుండగా, రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
