Breaking News

మహిళా రిజర్వేషన్‌పై చంద్రబాబు విమర్శలు.. ఇండి కూటమిపై ఆగ్రహం

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండి కూటమి పార్టీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఈ కూటమి ప్రధానిని కాదు, దేశాన్నే ఓడించిందని వ్యాఖ్యానించారు.మహిళల ఆశయాలను, వారి హక్కులను దెబ్బతీశారని ఆరోపించిన ఆయన, మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా ఏమి సాధించారో డీఎంకే సహా కూటమి పార్టీలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఈ కీలక బిల్లును అడ్డుకోవడం సరైనది కాదని పేర్కొన్న చంద్రబాబు, ఈ అంశంపై దేశంలోని మహిళలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇండి కూటమి పార్టీలపై ఉందన్నారు.

కృష్ణాజిల్లా డిపిఓ కార్యాలయాన్ని అసత్య ఆరోపణలతో అల్లరి చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు డిమాండ్.

జగన్‌పై నిమ్మల తీవ్ర విమర్శలు.. ‘క్రిమినల్ రాజకీయాలు’ అంటూ ధ్వజం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *