Breaking News

బెంగాల్‌లో విజయం మా దే.. మే 4న స్వీట్లు పంచుతాం: మోదీ

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత పోలింగ్ నేపథ్యంలో కృష్ణానగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.మే 4న ఫలితాలు వచ్చిన తర్వాత బెంగాల్‌లో స్వీట్లు, ఝాల్ మురీ పంచుతామని అన్నారు. ఇటీవల తాను ఝాల్ మురీ తిన్నానని, కానీ ఆ ఘాటు టీఎంసీకి తగిలిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పెరిగిందని మోదీ తెలిపారు.

అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టు నోటీసులు

అజిత్ పేరుతో తప్పుడు ప్రచారం.. అసలు నిజం బయటపెట్టిన ప్రతినిధులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *