Breaking News

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక..!

ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

విజయవాడ. ఏప్రిల్ 25 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: నేడు టీడీపీ కేంద్ర కార్యా లయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో రాష్ట్ర రవాణా, యువజ న, క్రీడాశాఖ మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాం తాల నుండి వచ్చిన ప్రజ ల సమస్యలను నేరుగా తెలుసుకొని వారి నుంచి అర్జీలను స్వీకరిం చారు. ప్రజల సమస్యల పరిష్కా రానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులకు పం పించి త్వరితగతిన పరి ష్కరించేందుకు చర్యలు తీసు కుంటామని తెలిపా రు. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ APSRTC కార్పొరేషన్ చైర్మన్ కొన కళ్ళ నారాయణ కూడా పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరిం చారు. ప్రజల సమస్యల ను పరిష్కరించేందుకు ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగకరమని పలు వురు అభిప్రాయపడ్డారు.

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. తాగు, సాగు సమస్యలకు చెక్: మంత్రి నిమ్మల

దస్తగిరి హత్యపై మంత్రి ఫైర్.. నిందితులకు కఠిన హెచ్చరిక: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *