Breaking News

ఎన్టీఆర్ పర్సనాలిటీ రైట్స్ కేసు.. నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన పర్సనాలిటీ రైట్స్ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. తన పేరు, ఫోటోలు, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వినియోగించడాన్ని అడ్డుకోవాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.ఈ కేసును జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం విచారించనుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు.వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు సంబంధించిన ఈ కేసు సినీ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

మెక్సికో వేదికగా ‘వారణాసి’ అంతర్జాతీయ ప్రమోషన్ ప్రారంభం

సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జునకు పెళ్లి ఆహ్వానం అందజేసిన బెల్లంకొండ శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *