Breaking News

హైదరాబాద్‌లో బయో-టెర్రర్ కుట్ర కేసులో NIA ఛార్జ్‌షీట్ దాఖలు

మే 06, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ సహా ముగ్గురిపై బయో-టెర్రర్ కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇస్లామిక్ స్టేట్కు సంబంధించిన ఈ కేసులో, పబ్లిక్ ప్రదేశాల్లో రిసిన్ అనే అత్యంత విషపూరిత పదార్థాన్ని ఉపయోగించి సామూహిక విషప్రయోగానికి యత్నించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విస్తృత ఆధారాలతో కోర్టులో ఛార్జ్‌షీట్ సమర్పించినట్టు అధికారులు తెలిపారు.

సురేఖ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. బీజేపీ నేతల తీవ్ర విమర్శలు

మెట్రో ఫేజ్-2 అనుమతుల కోసం ఢిల్లీకి సీఎం రేవంత్ పర్యటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *