Breaking News

ఐ అండ్ పీఆర్ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఐ అండ్ పీఆర్ శాఖ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శాఖ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకుగా వ్యవహరించడం లేదని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాను సమర్థంగా ఉపయోగించకపోవడాన్ని కూడా సీఎం తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధి పనులు వేగంగా ప్రజలకు చేరేలా కమ్యూనికేషన్ వ్యవస్థ బలంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రతి శాఖ ఫలితాలపై దృష్టి పెట్టి, సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పిఠాపురం టీడీపీలో కీలక మార్పులు.. వర్మ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తొలగింపు

భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం: మంత్రి అనగాని సత్యప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *