Breaking News

ఐ అండ్ పీఆర్ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఐ అండ్ పీఆర్ శాఖ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శాఖ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకుగా వ్యవహరించడం లేదని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాను సమర్థంగా ఉపయోగించకపోవడాన్ని కూడా సీఎం తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధి పనులు వేగంగా ప్రజలకు చేరేలా కమ్యూనికేషన్ వ్యవస్థ బలంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రతి శాఖ ఫలితాలపై దృష్టి పెట్టి, సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *