Breaking News

బండి భగీరథ్ కేసులో సిట్ ఏర్పాటు.. రెండు కోణాల్లో దర్యాప్తు

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో చర్చనీయాంశమైన బండి భగీరథ్ కేసుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో సిట్ ఈ కేసును విచారించనుంది.ఇక బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ఈ వ్యవహారంపై స్పందించి ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసింది. మరోవైపు తనపై హనీట్రాప్ ప్రయత్నం జరిగిందంటూ భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదుపైనా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు రెండు కోణాల్లో దర్యాప్తులో ఉంది.

టీఆర్ఎస్ జెండా పండుగకు కవిత పిలుపు.. గ్రామ స్థాయి వరకు పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లాలని ఆదేశం

ఆలయాల కూల్చివేతపై సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్‌రావు టార్గెట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *