Breaking News

Study on Free Bus Scheme in Karnataka

కర్ణాటకలో ఉచిత బస్సు పథకం పై అధ్యయనం

ఏపీ మంత్రి వర్గ ఉపసంఘం కర్ణాటకలో ఉచిత బస్సు పథకం పై అధ్యయనం

హైదరాబాద్: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తున్నది. ఈ భాగంగా, ఉపసంఘం సభ్యులు కర్ణాటక రాష్ట్రం లో పర్యటించి, అక్కడి మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం పై అధ్యయనం చేస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి సహా, కర్ణాటక ఆర్టీసీ అధికారులతో ఏపీ మంత్రులు మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణి సమావేశమయ్యారు. కర్ణాటకలో అమలవుతున్న ఈ పథకం పై వివరాలు తెలుసుకునేందుకు, వారు అక్కడి బస్సుల్లో ప్రయాణించి, ప్రయాణికుల నుండి అనుభవాలను సేకరించారు.

ఈ పరిశీలన ద్వారా ఏపీ మంత్రులు, కర్ణాటకలో అమలైన ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *