Breaking News

Republic Day Celebrations at Parade Grounds

పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణలో గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద జరిగిన కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరై వేడుకలను మరింత వేడుకలుగా మార్చారు. పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసుల కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తెలంగాణలో ప్రతి జిల్లాలోనూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, జాతీయ పతాక ఆవిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *