Breaking News

CM's Tribute to Immortal Soldiers

అమర జవాన్లకు సీఎం నివాళి

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమర జవాన్లకు సీఎం నివాళి

తాసిల్దార్ కు సన్మానం.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమర జవాన్ల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి వీర సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు.

రేషన్ కార్డులపై కత్తి.. తెలంగాణలో 1.40 లక్షల కార్డులు రద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *