Breaking News

CM's Tribute to Immortal Soldiers

అమర జవాన్లకు సీఎం నివాళి

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమర జవాన్లకు సీఎం నివాళి

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమర జవాన్ల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి వీర సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *