సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అమర జవాన్లకు సీఎం నివాళి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమర జవాన్ల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి వీర సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు.
