Breaking News

Sadhguru Jaggi Vasudev met CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డితో సద్గురు జగ్గీ వాసుదేవ్ భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో సద్గురు జగ్గీ వాసుదేవ్ భేటీ – ఏమి చర్చించారో ఆసక్తి

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో నిర్వహించబడింది. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

సమావేశానికి సంబంధించిన వీడియో విడుదల

ఈ భేటీకి సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేయడంతో, సద్గురు – సీఎం రేవంత్ రెడ్డి భేటీ వెనుక ఏదో ప్రత్యేక కారణం ఉందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సిద్దం

ఇదిలా ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్ఠానం నేతలతో కీలక సమావేశాలు జరుపనున్నట్లు తెలుస్తోంది.

సద్గురు – సీఎం భేటీపై అధికారిక వివరాలు వెలుబడకపోయినా, ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *