Breaking News

Sadhguru Jaggi Vasudev met CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డితో సద్గురు జగ్గీ వాసుదేవ్ భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో సద్గురు జగ్గీ వాసుదేవ్ భేటీ – ఏమి చర్చించారో ఆసక్తి

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో నిర్వహించబడింది. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

సమావేశానికి సంబంధించిన వీడియో విడుదల

ఈ భేటీకి సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేయడంతో, సద్గురు – సీఎం రేవంత్ రెడ్డి భేటీ వెనుక ఏదో ప్రత్యేక కారణం ఉందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సిద్దం

ఇదిలా ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్ఠానం నేతలతో కీలక సమావేశాలు జరుపనున్నట్లు తెలుస్తోంది.

సద్గురు – సీఎం భేటీపై అధికారిక వివరాలు వెలుబడకపోయినా, ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *