నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరుమల శ్రీవారి దర్శనం మరింత వేగంగా జరుగనుంది. భక్తుల రద్దీని సరిగ్గా అంచనా వేయడానికి టీటీడీ ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు అమర్చింది.భక్తుల కదలికలన్నీ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించబడతాయి. ఇది అధికారులకు రియల్ టైమ్లో భక్తుల రద్దీ స్థితిని చూపి, అవసరమైతే మార్గదర్శకాలు ఇవ్వడం ద్వారా దర్శన వేగాన్ని పెంచుతుంది.ఈ సాంకేతికత వల్ల గత రెండు నెలలుగా దర్శన వేగం noticeable గా పెరిగింది. వైకుంఠ ఏకాదశి సమయంలో రికార్డు స్థాయిలో భక్తులు వేగంగా దర్శనం పొందారు.

