Breaking News

తిరుమలలో భక్తులకు సూపర్ న్యూస్: వేగంగా దర్శనం, తక్కువ వెయిటింగ్

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరుమల శ్రీవారి దర్శనం మరింత వేగంగా జరుగనుంది. భక్తుల రద్దీని సరిగ్గా అంచనా వేయడానికి టీటీడీ ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు అమర్చింది.భక్తుల కదలికలన్నీ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించబడతాయి. ఇది అధికారులకు రియల్ టైమ్‌లో భక్తుల రద్దీ స్థితిని చూపి, అవసరమైతే మార్గదర్శకాలు ఇవ్వడం ద్వారా దర్శన వేగాన్ని పెంచుతుంది.ఈ సాంకేతికత వల్ల గత రెండు నెలలుగా దర్శన వేగం noticeable గా పెరిగింది. వైకుంఠ ఏకాదశి సమయంలో రికార్డు స్థాయిలో భక్తులు వేగంగా దర్శనం పొందారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *