Breaking News

చంద్రబాబుకు వైద్య పరీక్షలు

రాజమండ్రి, అక్టోబరు 13: రాజమండ్రి సెంట్రల్‌ జైలుకి వైద్య బృందం చేరుకుంది. డీహైడ్రేషన్‌, స్కిన్ అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. జైలు సూపరింటెండెంట్‌ అనుమతితో ఈ పరీక్షలు నిర్వహించారు. డెర్మటాలజీ డాక్టర్ల...

మెరుగైన వైద్య సేవలు అందించాలనే

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక రేచర్లపేట లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో జరిగిన జగనన్న ఆరోగ్య...

అచంటలో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

అచంట: పశ్చిమ గోదావరి జిల్లా  ఆచంట నియోజకవర్గం లో  మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు ఆద్వర్యంలో  7.52 కోట్ల అభివృద్ధి పనులకు  శంఖుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు.రంగనాథ రాజు మాట్లాడుతూ ఇప్పుడు శంకుస్థాపనలు...

ట్రినిటి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు

కాకినాడ రూరల్: పవర జంక్షన్ వద్ద ఉన్న ట్రినిటి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కాకినాడలో ట్రినిటి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలను...

గుంటూరు నుంచి గుండె తిరుపతికి

సీఎం జగన్ చోరవతో హెలికాప్టర్ లో From Guntur to the heart of Tirupati గుంటూరు:  ఒక ప్రాణం నిలిపేందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత దూరమైనా వెళ్తారని...

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. పరీక్షల షెడ్యూలు

క్యాలెండర్ ప్రకటించిన ఎన్ టీఏ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19:  దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)'  ప్రకటించింది....

హంద్రీనీవా ఎత్తిపోతల పధకం ప్రారంభం

కరువు సీమను రతనాల సీమగా మారుస్తాను సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కర్నూలు, సెప్టెంబర్ 19:  కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరంలో రూ. 224.31 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని...

అక్టోబర్ 15 నుంచి 23 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

దసరా శరన్నవరాత్రులకు సకల ఏర్పాట్లు విజయవాడ:  ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రుల కు అధికారులు, పాలక మండలి సభ్యులు సర్వం సిద్దం చేసారు. దుర్గగుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ దసరా లో...

శ్రీ జైన్ శ్రేతాంబర్ తెరపంత్ సభ

సికింద్రాబాద్..:  జైన్ సమాజం లో ప్రతి ఏటా జైనులు తమ ఆత్మశుద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైనులంతా సికింద్రాబాద్లోని రాజరాజేశ్వరి గార్డెన్లో ప్రత్యేకంగా  శ్రీ జైన్ శ్రేతాంబర్ తెరపంత్ సభ నిర్వహించారు.. ఉపవాస దీక్షలలో...

హైదరాబాద్ కు సరికొత్త అందం: మంత్రి కేటీఆర్

హుస్సేన్ సాగర్ చుట్టూ  లేక్ ఫ్రంట్ పార్క్ హైదరాబాద్:  సెంట్రల్ హైదరాబాద్కు సరికొత్త అందాన్ని జోడించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 'ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ సరస్సు చుట్టూ జలవిహార్ పక్కన దాదాపు 10 ఎకరాల్లో...