Breaking News

కరీంనగర్ ఆకాశవాణి కేంద్రం అభివృద్ధికి వినతి

కరీంనగర్, మే 04, (నేటి తెలుగు పత్రిక): : కరీంనగర్ ఆకాశవాణి (AIR) కేంద్రాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని స్థానిక నివాసులు, కళాకారులు, రచయితలు అయిన శరత్ సాహితీ కళా స్రవంతి కరీంనగర్...

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోంది: చంద్రబాబు నాయుడు

అమరావతి, మే 04, (నేటి తెలుగు పత్రిక): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ...

స్వచ్ఛ రథాలకు నాని చేయూత.. డిప్యూటీ సీఎంవో ప్రశంసలు

మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ‘స్వచ్ఛరథాలు’ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో నాని సహాయం చేయడంపై డిప్యూటీ సీఎంవో స్పందించింది. అడిగిన వెంటనే తన వంతు సహకారం అందించినందుకు నానికి...

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. సీబీఐ దర్యాప్తుపై సునీత అసంతృప్తి

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ మరో కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జరిగిన తాజా విచారణలో పలు...

మావోయిస్టులకు కొత్త దారి.. గిరిజన యువతకు ‘గిరిదర్శక్’ ఉద్యోగాలు: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. అజ్ఞాత జీవితం వీడి సాధారణ జీవనంలోకి రావాలనుకునే మాజీ మావోయిస్టులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారిని సమాజంలో భాగస్వామ్యం చేసే...

సింగపూర్‌లో ఏపీ మంత్రుల శిక్షణ.. ‘వీ ఫస్ట్’ మోడల్‌పై అధ్యయనం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్‌లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం నాలుగో రోజుకు చేరుకుంది. ఆధునిక పాలనలో సింగపూర్ అనుసరిస్తున్న అభివృద్ధి, పారిశ్రామిక, సాంకేతిక మరియు పర్యావరణ విధానాలపై...

పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా: మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలో పరిశ్రమలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. శ్రీసిటీ ప్రాంతంలో పరిశ్రమల ప్రతినిధులు,...

ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ జాగృతి మద్దతు

హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక):: తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ జాగృతి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల...

కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పష్టమైన దిశ.. పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం

మేడిగడ్డ, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): భారీ వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును వదిలేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టును పూర్తిగా పునరుద్ధరించి మళ్లీ...

సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష.. వేగవంతానికి ఆదేశాలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, చింతలపూడి ఎత్తిపోతల...