Breaking News

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

మే 18, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో రిమాండ్‌కు వెళ్లిన బండి సాయి భగీరథ్‌ను చర్లపల్లి సెంట్రల్ జైలులో సాధారణ విచారణ ఖైదీలతోనే ఉంచినట్లు జైలు అధికారులు తెలిపారు. అతడికి ఎలాంటి ప్రత్యేక...

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

మే 12, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు...

‘భోగి’లో డింపుల్ హయతి పవర్‌ఫుల్ లుక్ వైరల్

మే 12, (నేటి తెలుగు పత్రిక): శర్వానంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ నుంచి హీరోయిన్ డింపుల్ హయతి ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ...

మహిళల భద్రతపై రాజీ లేదు: రష్మీ గౌతమ్ స్పష్టం

మే 11, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ యాంకర్‌, నటి రష్మీ గౌతమ్ మరోసారి తన సోషల్ మీడియా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. రాజకీయాలు, మహిళల భద్రత, సామాజిక బాధ్యతలపై ఆమె చేసిన తాజా...

విజయ్ కేబినెట్‌లో యువతకు పెద్దపీట.. 29 ఏళ్ల కీర్తనకు మంత్రి పదవి

మే 10, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో కొత్త రాజకీయ శైలికి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన తొలి మంత్రివర్గాన్ని ప్రకటించారు. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా యువత, నిపుణులు,...

కర్ణాటక మంత్రి డి. సుధాకర్ కన్నుమూత.. రాజకీయ వర్గాల్లో విషాదం

మే 10, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి డి. సుధాకర్ (66) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రిలో...

గోదావరి జలాలపై ఢిల్లీలో కీలక చర్చలు.. కేంద్ర మంత్రితో చంద్రబాబు భేటీ

మే 09, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన జలవివాదాల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ పర్యటనకు...

కొడంగల్ బాలాజీ ఆలయ పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

మే 09, (నేటి తెలుగు పత్రిక): పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం (కొడంగల్ బాలాజీ) పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వేదపండితుల...

లక్ష జనాభా దాటిన మండలాలకు అదనపు తహసీల్దార్‌: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మే 08, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో లక్షకు పైగా జనాభా ఉన్న మండలాల్లో అవసరాన్ని బట్టి అదనపు తహసీల్దార్‌లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన...

బీజేపీ దాడులతో ప్రశ్నలను తప్పించుకోలేరు: కేటీఆర్ మండిపాటు

మే 07, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, వాహనాలపై జరిగిన దాడులను మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ శ్రేణులు పట్టపగలు గూండాల్లా దాడులకు పాల్పడటం దుర్మార్గమని...