Breaking News

కమల్ హాసన్ వ్యాఖ్యలు వైరల్ – “ఇక టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ కాదు.. వన్ ఇండియన్ సినిమా”

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. మాదాపూర్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి...

కవిత కల్వకుంట్ల సంచలన వ్యాఖ్యలు – త్వరలో కొత్త పార్టీ ప్రకటన

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ కవిత కల్వకుంట్ల కొత్త రాజకీయ పార్టీపై సంకేతాలు ఇచ్చారు. పార్టీ అజెండాపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని, మంచి ముహూర్తం చూసుకుని...

భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు...

పది పరీక్షలకు హాజరైన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

మంచిర్యాల కలెక్టర్ దీపక్ కుమార్బెల్లంపల్లి నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు బెల్లంపల్లి, మార్చి 18 (నేటి తెలుగు పత్రిక): పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్య విద్యార్థులకు పరీక్షా కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రశాంత...

ఎండుతున్న పంటలు, రైతుల నిరసన

పూర్తిస్థాయిలో సాగునీరు అందించి పంట పొలాలను కాపాడాలి. కోదాడ, మార్చ్18 (నేటి తెలుగు పత్రిక): సాగునీరు అందక చివరి భూముల్లో వానాకాలం వరిపంట పొలాలు నిలువునా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం...

యూరియా తగ్గించండి.. ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్: కలెక్టర్ డీకే బాలాజీ

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): పామర్రు నియోజకవర్గంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులకు కీలక సూచనలు చేశారు. యూరియా వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, దీని ద్వారా...

దేవేంద్ర ప్రధాన్ సేవలను స్మరించిన రాజ్‌నాథ్ సింగ్

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఒడిశాలో బీజేపీ బలపడటానికి డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ కృషి కీలకమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయనను ఒడిశా బీజేపీకి “భీష్మ పితామహుడు”గా అభివర్ణించారుభువనేశ్వర్‌లో...

పండుగల ముందు ఆర్టీసీ షాక్ – స్పెషల్ బస్సుల్లో 50% ఛార్జీ పెంపు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ప్రత్యేక బస్సుల్లో టికెట్ ఛార్జీలను ఏకంగా 50 శాతం...

“నిరూపిస్తే రాజీనామా చేస్తా” – భట్టికి కేటీఆర్ సవాల్

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ అసెంబ్లీలో మహిళా సంఘాల రుణాల లెక్కలపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విపక్ష నేత కె. టి. రామారావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై సూటిగా...

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి లోకేశ్

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వానికి...