మే 18, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో రిమాండ్కు వెళ్లిన బండి సాయి భగీరథ్ను చర్లపల్లి సెంట్రల్ జైలులో సాధారణ విచారణ ఖైదీలతోనే ఉంచినట్లు జైలు అధికారులు తెలిపారు. అతడికి ఎలాంటి ప్రత్యేక...
మే 12, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు...
మే 12, (నేటి తెలుగు పత్రిక): శర్వానంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ నుంచి హీరోయిన్ డింపుల్ హయతి ఫస్ట్ లుక్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ...
మే 11, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ యాంకర్, నటి రష్మీ గౌతమ్ మరోసారి తన సోషల్ మీడియా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. రాజకీయాలు, మహిళల భద్రత, సామాజిక బాధ్యతలపై ఆమె చేసిన తాజా...
మే 10, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో కొత్త రాజకీయ శైలికి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన తొలి మంత్రివర్గాన్ని ప్రకటించారు. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా యువత, నిపుణులు,...
మే 10, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి డి. సుధాకర్ (66) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రిలో...
మే 09, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన జలవివాదాల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ పర్యటనకు...
మే 09, (నేటి తెలుగు పత్రిక): పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం (కొడంగల్ బాలాజీ) పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వేదపండితుల...
మే 08, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో లక్షకు పైగా జనాభా ఉన్న మండలాల్లో అవసరాన్ని బట్టి అదనపు తహసీల్దార్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన...
మే 07, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, వాహనాలపై జరిగిన దాడులను మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ శ్రేణులు పట్టపగలు గూండాల్లా దాడులకు పాల్పడటం దుర్మార్గమని...