Breaking News

యూరియా యాప్ విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.

  • తుర్కపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన యూరియా యాప్ విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పాత పద్ధతిని పునరుద్ధిరించాలని డిమాండ్ చేస్తూ,,అలాగే రైతుల ఖాతాల్లోకి రైతుబంధు వేయాలని తుర్కపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి.,పరమేష్ యాదవ్.,మాజి ఎంపీపీ రవీందర్, సర్పంచ్ సీత రాజు,పుట్ట సాయిలు,బద్దు నాయక్,గిద్దె కరుణాకర్,హరి నాయక్ రాజేష్ నాయక్, మల్లప్ప, శ్రీశైలం, భాస్కర్, మహేష్,ఐలేష్, బిక్షపతి,యాదగిరి, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *