Breaking News

ఓడిపోయిన బిఆర్ఎస్ నాయకులను పరామర్శించి గెలిచిన కౌన్సిలర్లకు సన్మానించిన బిక్షమయ్య గౌడ్.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి కొద్ది మెజార్టీతో ఓడిపోయిన బి.ఆర్.ఎస్ నాయకులను పరామర్శించి మరియు పట్టణ నాయకులతో సమావేశమైన బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే మరియు గెలిచిన కౌన్సిలర్లకు సన్మానించారు.

యూరియా యాప్ విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.

పండ్లకు మద్దతు ధర ప్రకటించాలి: ఏనుగుల వీరాంజనేయులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *