Breaking News

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): అదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరియు ఇతర పార్టీ నేతలను పార్టీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నేతలతో కలిసి పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న, ఎమ్మెల్యేలు,అనిల్ జాదవ్ , ప్రశాంత్ రెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి ,గంగుల కమలాకర్, సంజయ్ కల్వకుంట్ల ,గ్యాదరి కిషోర్ , జీవన్ రెడ్డి మరియు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

కుల అహంకారంతో పసి పాపను చంపిన నర హంతకులను ఉరి తీయాలి.

కోదాడలోవరద నివారణ చర్యలు: ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *