Breaking News

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): అదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరియు ఇతర పార్టీ నేతలను పార్టీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నేతలతో కలిసి పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న, ఎమ్మెల్యేలు,అనిల్ జాదవ్ , ప్రశాంత్ రెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి ,గంగుల కమలాకర్, సంజయ్ కల్వకుంట్ల ,గ్యాదరి కిషోర్ , జీవన్ రెడ్డి మరియు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ఒక కోటి ఉచిత చీరల పంపిణీ

తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రూ.103 కోట్లతో రెండు కీలక రైల్వే ప్రాజెక్టులు మంజూరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *