Breaking News

Encounter in the ChattisGhad forest

చత్తీస్ గఢ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్

చత్తీస్ గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు మొడియం అలియాస్ ఆకాష్ హేమ్లా ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనలో మావోయిస్టు పార్టీలో నెంబర్ 2 కమాండర్ వెల్లా, మిలీషియా ప్లాటూన్ కమాండర్ కమ్లతో సహా దాదాపు 30-40 మంది మావోయిస్టులు కూడినట్లు సమాచారం. భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి, మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ మధ్యలో, భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిగాయి.

యువతకు 60,000 ఉద్యోగాలే లక్ష్యం: నైపుణ్యాభివృద్ధిపై ఎంపీ సానా సతీష్ బాబు ప్రత్యేక దృష్టి

గుంటూరులో కలచివేసిన ఘటన: కుమార్తె అనారోగ్యంతో దంపతుల ఘోర నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *