Breaking News

కోదాడలోవరద నివారణ చర్యలు: ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు

కోదాడ ,ఫిబ్రవరి 24(నేటితెలుగు పత్రిక): కోదాడ 22 వార్డు లో సోమ వారం రాత్రి కురిసిన వర్షం ధాటికి జలమయ మైన వీధులు కోదాడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకట్ రత్నం బాబు, స్థానిక కౌన్సిలర్ తూనం కృష్ణ,స్థానికు లతో కలిసి పరిశీలించారు .వరద నీరు నివాసాల్లో కి రాకుండా స్థానికుల తో నివారణ చర్యలపై చర్చించారు.ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ దృషి కి వరద నివారణ చర్యలుతీసుకుంటామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది వార్డు ల్లో పర్యటించి వరద నివారణ చర్యలు ముమ్మరం చేయాలన్నారు. వార్డు ల్లో ఏ సమస్యా ఉన్నా స్థానిక కౌన్సిలర్ ద్వారా సమస్యలు తమ దృష్టి కి తేవాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు , గంధం పాండు,రఘు తదితరులు ఉన్నారు.

తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ఒక కోటి ఉచిత చీరల పంపిణీ

తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రూ.103 కోట్లతో రెండు కీలక రైల్వే ప్రాజెక్టులు మంజూరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *