Breaking News

Cit arrangement on ration rice smuggling in the ap

ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై సిట్ ఏర్పాటు

ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై సిట్ ఏర్పాటు

అమరావతి: రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశంపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.

సిట్‌ అధిపతిగా సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను నియమించిందని అధికారికంగా ప్రకటించింది.

పేదల కోసం భారీ హౌసింగ్ డ్రైవ్.. 2029 నాటికి ఇల్లు లేని వారే లేరు: చంద్రబాబు

ఈ దర్యాప్తు బృందంలో సీఐడీ ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌తో పాటు మరో నలుగురు డీఎస్పీలు సభ్యులుగా ఉంటారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

రేషన్ బియ్యం స్మగ్లింగ్‌ను అడ్డుకునే చర్యల్లో భాగంగా ఈ ప్రత్యేక బృందం చర్యలు తీసుకోనుంది.

నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న తెల్ల పలుగు రాయి క్వారీ దృశ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *