Breaking News

Cit arrangement on ration rice smuggling in the ap

ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై సిట్ ఏర్పాటు

ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై సిట్ ఏర్పాటు

అమరావతి: రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశంపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.

సిట్‌ అధిపతిగా సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను నియమించిందని అధికారికంగా ప్రకటించింది.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

ఈ దర్యాప్తు బృందంలో సీఐడీ ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌తో పాటు మరో నలుగురు డీఎస్పీలు సభ్యులుగా ఉంటారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

రేషన్ బియ్యం స్మగ్లింగ్‌ను అడ్డుకునే చర్యల్లో భాగంగా ఈ ప్రత్యేక బృందం చర్యలు తీసుకోనుంది.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *