బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

తెలంగాణలో 70 రైల్వే స్టేషన్ల అభివృద్ధి

తెలంగాణలో 70 రైల్వే స్టేషన్ల అభివృద్ధి

తెలంగాణలో 70 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తెలంగాణలో 70 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, కాజీపేట రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

వ‌రంగ‌ల్ ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ, మోదీ సర్కారు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే పునర్నిర్మాణ ప్రాజెక్ట్‌ను చేపట్టిందని వివరించారు. దేశవ్యాప్తంగా 1,300 స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు, చెన్నై ఎగ్మోర్‌ రైల్వే స్టేషన్‌ను కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణకు రికార్డు నిధుల కేటాయింపు
తెలంగాణ రాష్ట్రానికి రైల్వే నిధుల కేటాయింపును విస్తృతంగా పెంచినట్లు మంత్రి తెలిపారు. రికార్డు స్థాయిలో రూ. 5,336 కోట్ల నిధులు కేటాయించామని వెల్లడించారు.
తెలంగాణలో కాజీపేట రైల్వే స్టేషన్‌ సహా 70 స్టేషన్ల ఆధునీకరణ ఈ ప్రాజెక్టులో భాగంగా జరుగుతుందని మంత్రి చెప్పారు.

ఈ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర రైల్వే వ్యవస్థకు కొత్త గత్యంతరాలను తీసుకురావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.