Breaking News

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు: కవితకు భారీ ఊరట.. కోర్టు డిశ్చార్జ్

నేటి తెలుగు పత్రిక: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమె పేరును ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ కాంప్లెక్స్ డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. దీంతో కవితకు క్లీన్చిట్ లభించినట్టుగా భావిస్తున్నారు.ఢల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఈ కేసులో గతంలో కవితను అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కోర్టు తీర్పుతో ఆమెపై ఉన్న అభియోగాలు తొలగించబడ్డాయి. ఈ పరిణామంతో కవిత అనుచరుల్లో హర్షం వ్యక్తమవుతుండగా, కేసుకు సంబంధించిన పూర్తి తీర్పు ప్రతులు వెలువడాల్సి ఉంది.

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రా

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా కొత్త కలెక్టర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *