యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 28 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు భారతీయ జనతా పార్టీ ఆత్మకూరు మండల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించినందుగాను భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి లాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీమండల అధ్యక్షులు గజరాజు కాశీనాద్ , ప్రధాన కార్యదర్శి నాతి బిక్షపతి గౌడ్ , కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బండారు సత్యనారాయణ , ఆత్మకు ఉపసర్పంచ్ మజ్జిగ నరేష్ , బీజేవైఎం మండల ప్రెసిడెంట్ పైల ప్రశాంత్ , ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు మేడి సాగర్ , ఆత్మకూర్ భూతు అధ్యక్షులు లోడి వెంకన్నగౌడ్, పరకాల రాంబాబుగౌడ్ , బబ్బురి వీరస్వామిగౌడ్ , కోరే లక్ష్మణ్ , బబ్బూరి లింగం గౌడ్ , బోడ స్వామి , బండారు సాయి , ఎలిమినేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
