Breaking News

సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహానికి హాజరైన లోకేష్ దంపతులు

ముంబయి,నేటి తెలుగు పత్రిక: ముంబయిలో జరిగిన సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా టెండూల్కర్ కుటుంబ సభ్యులను లోకేష్ దంపతులు కలుసుకుని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు, క్రీడా మరియు సినీ రంగాలకు చెందిన అతిథులు కూడా హాజరయ్యారు.

ఏపీ టెన్త్ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో కూడా సులభంగా డౌన్‌లోడ్ చేసే అవకాశం

రామ మందిరంతో అయోధ్య ఆర్థికంగా దూసుకుపోతోంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *