Breaking News

నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణి

యాదగిరిగుట్ట : మార్చి 5 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మేరాజ్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ వారి సహకారంతో నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణి కార్యక్రమంలో పాల్గొని అందజేసిన తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *