Breaking News

నూతన వధూవరులను ఆశీర్వాదించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్

యాదగిరిగుట్ట : మార్చి 5 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆత్మకూరు మండల పరిధిలోని నెమ్మికల్ సమీపంలో గల పి.ఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వేల్పుల లింగయ్య యాదవ్ భాగ్యమ్మ గార్ల కుమారుని వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వాదించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ . ఈకార్యక్రమంలో టీ.ఆర్.పి టౌన్ అధ్యక్షుడు కుంభం నాగరాజు,ఆత్మకూరు (S) మండల అధ్యక్షుడు బొల్లె సైదులు,వల్లాల సైదులు యాదవ్, కుంభం వెంకన్న యాదవ్, లింగాల సైదులు, బూర కిరణ్ గౌడ్, మామిడి శోభన్ బాబు, వట్టె లింగరాజు, మామిడి ఉదయ్,సుమన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *