Breaking News

నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం.!

విజయవాడ. మార్చి 5 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ రోటరీ నగర్లో కార్పొరేషన్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ హాల్ ను ఎమ్మెల్యే సుజన చౌదరి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ 45 డివిజన్లో పేద, మధ్య తర గతి వారు అందరికీ అందుబాటులో ఉండేలా కమ్యూనిటీ హాలు నిర్మిం చడం అభినందనీయం. ఈ ప్రాంతంలోని వారు పెళ్లిళ్లకు, పుట్టినరోజు ఫంక్షన్లకి సరి పోయేలా ఈ కమిటీ హాల్ నిర్మాణం చేయించాము అని అన్నారు. కమిటీ హాల్ ఆభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరింత సహకా రం వచ్చేలా చేస్తాను అని ఎమ్మెల్యే సుజన చౌదరి అన్నారు. ఇంకా ఈ డివి జన్లలో ఎటువంటి సమ స్యలు ఉన్న మా కార్పొరే టర్స్ ద్వారా నా దృష్టిలో పెడితే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, స్తానిక కార్పొ రేటర్ మాధురీ లావణ్య, కూటమి నాయకులు బుల్లా విజయ్ కుమార్, మైలవరపు కృష్ణ, తదిత రులు పాల్గొన్నారు.

కృష్ణాజిల్లా డిపిఓ కార్యాలయాన్ని అసత్య ఆరోపణలతో అల్లరి చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు డిమాండ్.

మహిళా రిజర్వేషన్‌పై చంద్రబాబు విమర్శలు.. ఇండి కూటమిపై ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *