Breaking News

నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం.!

విజయవాడ. మార్చి 5 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ రోటరీ నగర్లో కార్పొరేషన్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ హాల్ ను ఎమ్మెల్యే సుజన చౌదరి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ 45 డివిజన్లో పేద, మధ్య తర గతి వారు అందరికీ అందుబాటులో ఉండేలా కమ్యూనిటీ హాలు నిర్మిం చడం అభినందనీయం. ఈ ప్రాంతంలోని వారు పెళ్లిళ్లకు, పుట్టినరోజు ఫంక్షన్లకి సరి పోయేలా ఈ కమిటీ హాల్ నిర్మాణం చేయించాము అని అన్నారు. కమిటీ హాల్ ఆభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరింత సహకా రం వచ్చేలా చేస్తాను అని ఎమ్మెల్యే సుజన చౌదరి అన్నారు. ఇంకా ఈ డివి జన్లలో ఎటువంటి సమ స్యలు ఉన్న మా కార్పొరే టర్స్ ద్వారా నా దృష్టిలో పెడితే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, స్తానిక కార్పొ రేటర్ మాధురీ లావణ్య, కూటమి నాయకులు బుల్లా విజయ్ కుమార్, మైలవరపు కృష్ణ, తదిత రులు పాల్గొన్నారు.

ఏపీలో అన్న క్యాంటీన్ల విస్తరణ.. ఉగాది నుంచి గ్రామాల్లో సేవలు: మంత్రి నారాయణ

ఇంద్రకీలాద్రికి కాంచీ పీఠాధిపతి రాక.. సాయంత్రం 6 గంటలకు దుర్గమ్మ దర్శనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *